వరద బాధితులకు చీరలు, దుప్పట్లు

79చూసినవారు
వరద బాధితులకు చీరలు, దుప్పట్లు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపు మేరకు శుక్రవారం న్యాయవాది శివలీల విజయవాడ వరద బాధితుల కోసం చీరలు, దుప్పట్లు అందజేశారు. టీడీపీ నాయకుడు చిట్టిప్రోలు లోకేశ్వరావు రూ. 10 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా శివలీలను ఎమ్మెల్యే అభినందించారు. ఇదే స్ఫూర్తితో దాతలు అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. సేకరించిన విరాళాలను 8వ తేదీన విజయవాడలో వరద బాధితులకు పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్