నూజెండ్ల: పల్లె పండగ పేరుతో అభివృద్ధి పనులు

51చూసినవారు
నూజెండ్ల: పల్లె పండగ పేరుతో అభివృద్ధి పనులు
నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో పల్లే పండుగ కార్యక్రమం ద్వారా పంచాయతీలకు మంచిరోజులు వచ్చాయని ఎంపిపి మేడం జయరామి రెడ్డి, అన్నారు. పల్లె పండగ కార్యక్రమంలో బాగంగా మండలంలోని ముప్పరాజు వారి పాలెం, గాంధీనగర్, నూజెండ్ల గ్రామాలలో ఎంపిడిఓ పావులూరి ఉమాదేవి ఆద్వర్యంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, మిని గోకులాల పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్