టీడిపీని వీడి వైసీపీలో పలువురు చేరికలు
కారంపూడి పట్టణానికి చెందిన ముస్లిం, గౌడ్, కుమ్మరి, యాదవ్ మరియు వడ్డెర కులాలకు చెందిన 25 కుటుంబాలు వారు టిడిపి పార్టీని వీడి ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్, మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో శనివారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.