మాచర్ల: మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు

67చూసినవారు
మాచర్ల: మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు
దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని మాచర్ల మండలం విజయపురిసౌత్ లోని మెయిన్ బజార్ లో కనకదుర్గా అమ్మవారు మంగళవారం శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారం లో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రూ. 7, 88, 500 లక్షల నగదును అమ్మవారికి అలంకరించారు. అర్చకులు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్