విజయవాడలో ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ జయప్రదం చెయ్యండి

58చూసినవారు
విజయవాడలో ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ జయప్రదం చెయ్యండి
ప్రొఫెసర్ జి. ఎన్ సాయిబాబా సంస్మరణ సభ జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా సంఘాలు సోమవారం గుంటూరు అంబేద్కర్ భవన్లో సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు.సభ అక్టోబర్ 31 ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరుగుతుందని పిలుపునిచ్చారు. ఊపా చట్టం రద్దు, ఏండ్ల తరబడి జైల్లో నిర్బంధించబడి, మగ్గుతున్న రాజకీయ ఖైదీల విడుదల సభ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.

సంబంధిత పోస్ట్