ప్రకృతి వ్యవసాయంతో పంట పదిలం

1071చూసినవారు
ప్రకృతి వ్యవసాయంతో పంట పదిలం
మంగళగిరి మండలంలోని పెద్దవడ్లపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో రైతులు సేద్యం చేస్తున్న క్షేత్రాన్ని రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గురువారం సందర్శించారు. రైతులు రత్నరాజు, కిరణ్ జగ్గారావు, కుమార్ కు సంబందించిన 6 ఎకరాల బ్లాక్ లోని వరి పంటలను సందర్శించి రైతులతో ముచ్చటించారు. ఈ బ్లాక్ లో ఉన్న రైతుల వరి పొలాలు మిచౌంగ్ తుఫానుకు కూడా తట్టుకుని పడిపోకుండా నిలబడి ఉండడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్