తొలి ఏకాదశి నాడు నరసింహుని క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

58చూసినవారు
మంగళగిరి నగరంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధిలో తొలిఏకాదశి పర్వధినాన్ని పురస్కరించుకుని బుధవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుండే ఎగువ, దిగువ సన్నిధిల యందు భక్తులు భారీగా చేరుకుని పూజలు నిర్వహించారు. ఆలయం లోపుల నుండి గాలిగోపురం బయట వరకు భక్తులు బారులు తీరారు. కాగా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్