తాడేపల్లిలో జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం

71చూసినవారు
తాడేపల్లి కేఎల్ రావు కాలనీ లో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటినుండి ఈనెల 28 వరకు సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. గత ఏడాది సభ్యత్వ నమోదులో మంగళగిరి జిల్లాలోనే మెదటి స్థానంలో ఉందని నేడు రాష్ట్రంలోనే మెదటి స్థానం సాధిస్తామని అన్నారు. ప్రస్తుతం 6లక్షల సభ్యత్వాలు ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్