![](https://media.getlokalapp.com/cache/69/d5/69d55dc1a61bb6a1121cee2abe08b804.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
పురపాలక శాఖ పారిశుధ్యంపై దృష్టి సారించాలి :ఎమ్మెల్యే
నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో వార్డులోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొందన్నారు. పురపాలక శాఖ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నరసరావుపేటను అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు.