నృత్య ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులు

59చూసినవారు
నరసరావుపేట రంగస్థలి 44వ వార్షికోత్సవ వేడుకలు టౌన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో పల్నాడు కల్చరల్ కార్నివాల్-2024 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు వేసిన భరతనాట్యం, కూచిపూడి నృత్యం, వివిధ డాన్స్లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్