టిడిపి గెలవాలని కోరుతూ పాదయాత్ర

1105చూసినవారు
భగవంతుని ఆశీస్సులతో, ప్రజల ఆశీర్వాదంతో ప్రజా శ్రేయస్సు కోసం భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో కూటమి గెలవాలని, పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ టిడిపి శ్రేణులు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. టిడిపి నాయకుడు వల్లపునేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గింజుపల్లి రామాలయం నుండి సత్యమ్మ తల్లి దేవాలయం వరకు పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో మాదిపాడు గ్రామపంచాయతీ తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్