అజ్జాతశత్రువు కృపానందం

73చూసినవారు
పోలీస్ డిపార్ట్మెంట్లో బాధితులకు సత్వర న్యాయం అందించి ప్రజల మన్ననలు పొందిన డీఎస్పీ మేకల కృపానందం సేవలు మరువలేనివని జిల్లా టిడిపి కార్యదర్శి అర్తిమల్ల రమేష్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని75 తాళ్లూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు డి. ఎస్. పి మేకల కృపానందం విగ్రహాన్ని రమేష్ ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ నాయకులు గళ్ళ బాబురావు, స్థానిక ప్రసాదు, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్