వరద బాధితులకు సహాయం

53చూసినవారు
వరద బాధితులకు సహాయం
వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు 75 వేల రూపాయల చెక్కును పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కి అచ్చంపేట మండల కేంద్రంలోని బ్లూ బెల్స్ స్కూల్ యాజమాన్యం శనివారం అందించారు. ఆర్థిక స్తోమత ఉన్నవారందరూ వరద బాధితులకు సహాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నందిగామ ఆశీర్వాదం, చల్ల అనుపకళ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్