పెదకూరపాడు అభివృద్ధికి కృషి

51చూసినవారు
పెదకూరపాడు అభివృద్ధికి కృషి
పెదకూరపాడులో ఉప ఖజాన కార్యాలయ భవనానికి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శంకుస్థాపన శనివారం చేశారు. ఒక కోటి 8 లక్షలు రూపాయలు వ్యయంతో భవన నిర్మాణం చేయనున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదకూరపాడు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. టిడిపి మండల అధ్యక్షులు రమేష్, టిడిపి నాయకులు, బెల్లంకొండ రాంగోపాల్రావు, భాష్యం ఆంజనేయులు, గళ్ళా బాబురావు, వడ్లమూడి అప్పారావు, షేక్ ముంతాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్