మొహర్రం వేడుకల్లో ఎమ్మెల్యే

59చూసినవారు
క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో మొహర్రం వేడుకలు ఘనంగా బుధవారం నిర్వహించారు. మొహర్రం వేడుకలలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ జానీ, షేక్ బాషా, క్రోసూరు మండల మైనార్టీ సెల్ కార్యవర్గ నాయకులు, అచ్చంపేట మండలం మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్