Mar 26, 2024, 02:03 IST/చొప్పదండి
చొప్పదండి
గుట్ట పై త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామి పూజలు
Mar 26, 2024, 02:03 IST
వరద వెళ్లి గ్రామంలో స్వయంభుగ వెలసిన త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామికి సోమవారం వేద పండితులు మంత్రోత్సనులతో ఘనంగా పూజలు నిర్వహించారు. పురాతమైన దేవాలయం అయిన స్వామివారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం భక్తుల్లో ఉంది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామి జయంతి ఘనంగా నిర్వహించారు.