ప్రారంభమైన భస్మ బుధవారం ఉపవాస ప్రార్థనలు

575చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం లూథరన్ పరిశుద్ధ దేవాలయంలో బుధవారం' భస్మ బుధవారం' ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. రెవ. పాస్టర్ కనపర్తి ఆశీర్వాదం మాట్లాడుతూ భస్మ బుధవారం బాధ, దేవుని పశ్చాతాపానికి చిహ్నమని పేర్కొన్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థనల గూర్చి బైబిల్ గ్రంథములోని ఉపమానాలు చదివి భక్తులకు వివరించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్