గోళ్ళమూడి గ్రామంలో బుధవారం అక్షయ, లక్ష్మి మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో పంట పొలాలకు ద్రవ జీవామృతం, నీమస్త్రంలు తయారు చేశారు. మహిళా సంఘాల ద్వారా రసాయన రహిత వ్యవసాయంను మరింతగా ముందుకు తీసుకొని వెళ్లడంకు ఉపయోగపడుతుందని ఆర్.శ్రీనివాసరావు ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు వివరించారు.