చామళ్ళమూడిలో మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బూర్ల

65చూసినవారు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామళ్ళమూడి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. గ్రామంలో మంచినీటి పథకాన్ని ప్రారంభించడం సంతోషమని ప్రజలు త్రాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరలో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్