వరద బాధితులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసిన ప్రతిపాడు ఎమ్మెల్యే

79చూసినవారు
ఆస్నా తుఫాను వలన వరదలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్న విజయవాడ చిట్టీనగర్ 47వ వార్డు ప్రజలకు బుధవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమెల్యే బూర్ల రామాంజనేయులు, 50మంది నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 10 వేలు భోజనం ప్యాకెట్లు మంచి నీటీ బాటిల్స్ అందించారు. రాష్ట్ర తెలుగు రైతు మీడియా కోర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరావు, జిల్లా అధికార ప్రతినిధి కల్లూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్