గుంటూరు ఛానల్ ను ఆధునికరిస్తాం: మంత్రి పెమ్మసాని

68చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి, ముట్లూరు, కారంపూడిపాడు గ్రామాల్లో ఆదివారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులుతో కలిసి పర్యటించారు. గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ తాగు, సాగునీటికి ప్రధానమైన గుంటూరుఛానల్ ను ఆధునికరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్