సత్తెనపల్లి వైద్యశాలను తనిఖీ చేసిన కలెక్టర్

72చూసినవారు
సత్తెనపల్లి వైద్యశాలను తనిఖీ చేసిన కలెక్టర్
సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో పలు విభాగాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విషజ్వరాలు పట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు సరైన చికిత్స అందించాలని సూపరిండెంట్ లక్ష్మణరావు న కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విషజ్వరాలు వ్యాప్తి చెందటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్