సత్తెనపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

51చూసినవారు
ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆదివారం సత్తెనపల్లిలోని కార్యాలయంలో శంకర్ కంటి ఆస్పత్రిచే ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. టీడీపీ నాయకులు మన్నెం మల్లి బాబు, రామస్వామి, నాగేశ్వరరావు, డాక్టర్ పవన్ కుమార్ కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తమ జీవితాల్లో వెలుగు నింపడానికి ఇటువంటి కంటి శిబిరాలు ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్