గుంటూరు: వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

58చూసినవారు
వైద్య ఆరోగ్య శాఖపై వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆ శాఖకు సంబంధించి పలు విషయాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్