మహిళ మెడలో గొలుసు చోరీ పై కేసు నమోదు

80చూసినవారు
మహిళ మెడలో గొలుసు చోరీ పై కేసు నమోదు
నడిచి వెళుతున్న మహిళ మెడలోని చైనును ఆగంతకులు అపహరించిన ఘటన మంగళవారం తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి చెంచుపేటలోని రావి టవర్స్ వద్ద నడచి వెళుతున్న మహిళ మెడలోని గొలుసును ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తెనాలి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్