ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు (వీడియో)

76చూసినవారు
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ ఓ వృద్ధురాలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంది. రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రి వైద్యులు 65 ఏళ్ల వృద్ధురాలికి సాధారణ అనస్థీషియా లేకుండా బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, రోగి కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

సంబంధిత పోస్ట్