హాస్టల్ ను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

65చూసినవారు
హాస్టల్ ను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి
భారీ వర్షాల కారణంగా తెనాలిలోని గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలోకి వర్షపు నీరు చేరినది. విద్యార్థినులను సమీపంలోని మునిసిపల్ పాఠశాలకు తరలించారు. ఈనేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి. సంధ్యారాణి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోమవారం పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో వసతులు తదితర అంశాలను పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందితో సమీక్ష జరిపారు.

సంబంధిత పోస్ట్