Apr 08, 2024, 13:04 IST/చొప్పదండి
చొప్పదండి
రాముల వారి కళ్యాణానికి 60 వేల రూపాయలు చందా అందజేత
Apr 08, 2024, 13:04 IST
బోయినపల్లి మండల కేంద్రంలో ఏప్రిల్ 17వ తారీఖున జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్నదాన కార్యక్రమానికి వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ చెన్నాడి కమలాకర్ రావు సోమవారం 60, 000 రూపాయలు చందా అందజేశారు. బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కొండయ్య , మాజీ ఎంపీపీ మాధవ్, మాజీ సర్పంచ్ గుంటి లతా శంకర్, నల్లగొండ అనిల్, బొజ్జ ప్రభాకర్, బోయిని రాజు, దూస కిషోర్, శ్రీనివాస్, పురుషోత్తం, శంకర్, దూస, మధులు ఉన్నారు.