వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్ లో ట్రాఫిక్ ను అంతరాయం కలిగింది. అంబులెన్స్ తో పాటు ఆ వెనుకనే వస్తున్న మున్సిపల్ కమిషనర్ కారు ట్రాఫిక్ చిక్కుకుపోవడంతో. స్వయంగా కమిషనర్ కృష్ణవేణి ఆ ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు. తోపుడు బండ్లను నిర్ణీత స్థలంలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.