హరిరామ జోగయ్య సంచలన ప్రకటన

570చూసినవారు
హరిరామ జోగయ్య సంచలన ప్రకటన
ఎన్నికల ముందు మరో సేనను హరిరామ జోగయ్య స్థాపించారు. కాపు బలిజ సంక్షేమ సేనను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజ్యాధికారం చేపట్టే సత్తా జనసేన అధినేత పవన్ కు ఉందన్నారు. ఏపీలో కాపులు, బీసీ, ఎస్సీలను కలుపుకుని రాజ్యాధికారం చేపట్టడమే తమ సేన ధ్యేయమని జోగయ్య పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్