వైఎస్ జగన్‌కు హైడ్రా నోటీసులు.. క్లారిటీ

73చూసినవారు
వైఎస్ జగన్‌కు హైడ్రా నోటీసులు.. క్లారిటీ
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లోని జగన్‌కు చెందిన లోటస్ పాండ్ ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందని, త్వరలోనే దానిని హైడ్రా కూల్చివేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని తేల్చి చెప్పారు.

సంబంధిత పోస్ట్