పిఠాపురంలో 'జానీ'లు ఎక్కువయ్యారు: శ్యామల

67చూసినవారు
పిఠాపురంలో 'జానీ'లు ఎక్కువయ్యారు: శ్యామల
ఏపీలో కూటమి పాలనపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదంటూ మండిపడ్డారు. పిఠాపురంలో 'జానీ'లు పేట్రేగిపోతున్నారని ఆమె ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్