మెజార్టీలో తండ్రినే మించిపోయాడు!

14759చూసినవారు
మెజార్టీలో తండ్రినే మించిపోయాడు!
గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేష్.. ఈ సారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మెజార్టీలో తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబునే మించిపోయారు. ఏకంగా 90,160 మెజార్టీతో రికార్డు సృష్టించారు. కాగా, చంద్రబాబుకు 47,340 ఓట్ల మెజార్టీ వచ్చింది. 1989లో కుప్పంలో చంద్రబాబు తొలిసారిగా గెలిచినప్పుడు అత్యధికంగా 71,607 మెజార్టీ సాధించారు.

సంబంధిత పోస్ట్