ఏపీలో పెన్షన్ల పెంపు.. ఎవరికి ఎంతంటే?

78చూసినవారు
ఏపీలో పెన్షన్ల పెంపు.. ఎవరికి ఎంతంటే?
- దివ్యాంగులకు రూ.6 వేలు (గతంలో రూ.3 వేలు)
- కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి రూ.6 వేలు
- వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, మత్స్యకారులు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవీ బాధితులు, హిజ్రాలకు రూ. 4 వేలు (గతంలో రూ.3 వేలు)
- మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు (గతంలో రూ.5 వేలు)
- కిడ్నీ, కాలేయం, గుండె మార్నిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు (గతంలో రూ.5 వేలు)