లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

57చూసినవారు
లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఊహించినట్లుగానే జరిగిందని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ల తర్వాత కూడా కొనసాగించాలనే అంశంపై రాజకీయ పార్టీలు ఏవీ స్పందించలేదని విమర్శించారు. అందరూ ఎగ్జిట్ పోల్స్‌తో ముగిసిపోయి ఉన్నారని తెలుస్తోందని, ఇక దేవుడే ఏపీని ఆదుకోవాలి.’ అని ట్విట్టర్ వేదికగా లక్ష్మీనారాయణ స్పందించారు.

సంబంధిత పోస్ట్