22, 23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్

70చూసినవారు
22, 23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్
విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్‌సీల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధుల హాజరుకానున్నారు. 22న కృష్ణా తీరంలో 5,000 డ్రోన్లతో భారీ ప్రదర్శన జరుగుతుంది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్