తొలి టీ20లో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం (వీడియో)

82చూసినవారు
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గ్వాలియర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. కేవలం 11.5 ఓవర్లలో 132-3 పరుగులు చేసింది. అభిషేక్ 16, సంజు శాంసన్ 29, కెప్టెన్ సూర్యకుమార్ 29, నితీశ్‌కుమార్‌ 16*, హార్దిక్‌ పాండ్య 39* పరుగులు చేశారు. రెండో టీ20 అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా జరగనుంది.

సంబంధిత పోస్ట్