దసరా నుంచే ఉచిత బ‌స్సు ప్ర‌యాణం!

65చూసినవారు
దసరా నుంచే ఉచిత బ‌స్సు ప్ర‌యాణం!
మహిళలకు ఉచిత బస్ స్కీమ్ తీసుకువస్తామని టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ పథకం అమలు కాలేదు. ప్రభుత్వం ఈ పథకం అమలుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆర్‌టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఉచిత బస్ స్కీమ్‌పై కీలక ప్రకటన చేశారు. ఈ ప‌థ‌కం అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన తెలిపారు. మరోవైపు ఉచిత బ‌స్సు ప్రయాణం అమలు ఈ దసరా నుంచే ఉండొచ్చని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్