బియ్యం ఎగుమతులపై విధించిన పరిమితులను ఎత్తేసిన భారత ప్రభుత్వం

78చూసినవారు
బియ్యం ఎగుమతులపై విధించిన పరిమితులను ఎత్తేసిన భారత ప్రభుత్వం
భారతదేశంలో బియ్యం ఎగుమతులపై విధించిన పరిమితులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో పంట దిగుబడి పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ ప్రధానంగా బాస్మతీయేతర బియ్యాన్ని.. బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలకు ఎగుమతి చేస్తోంది. దీంతో ఆయా దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్