సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డూ వివాదం.. రేపే విచార‌ణ‌

69చూసినవారు
సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డూ వివాదం.. రేపే విచార‌ణ‌
రేపు సుప్రీంకోర్టులో తిరుపతి ల‌డ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై విచారణ జ‌ర‌గ‌నుంది. సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ వారు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విచారించి అసలు విషయాలు బయటపెట్టాలని, హిందువుల మ‌నోభావాల‌ను కాపాడాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్