ఆస్తులు, అప్పుల పంపిణీలో అవకతవకలు: గవర్నర్

81చూసినవారు
ఆస్తులు, అప్పుల పంపిణీలో అవకతవకలు: గవర్నర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీలో అవకతవకలు జరిగాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ.. ‘ఏపీ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదు. ప్రాంతాల ఆధారంగా ఆస్తులు, వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలు విభజించారు. ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయాం. భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చింది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్