'దేశంలో జగన్ ఒక్కరే అప్పు చేస్తున్నారా?'

62చూసినవారు
'దేశంలో జగన్ ఒక్కరే అప్పు చేస్తున్నారా?'
దేశంలో అప్పులు చేయని ముఖ్యమంత్రి ఎవరున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. "సీఎం జగన్ ఒక్కరే అప్పులు చేయడం లేదు. ప్రతి ప్రధాని, ప్రతి సీఎం అప్పులు చేసి పాలించినవారే. జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, హార్బర్లు, రోడ్లు నిర్మించారు. జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు." అని మీడియాతో ఆయ‌న పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్