ఫ్లెక్సీలో ఫోటో వేయలేదని చావగొట్టారు!

67చూసినవారు
ఏపీలో గణేష్ నవరాత్రుల సందర్భంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మచిలీపట్నం పరాసుపేటలో మరో ఘటన వెలుగు చూసింది. వినాయకచవితి ఫ్లెక్సీ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. డబ్బులిచ్చినా ఫ్లెక్సీలో తమ ఫోటోలు వేయలేదని ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావుపై శంకు శ్రీను, తన అనుచరులతో దాడి చేశాడు. రెండు రోజులుగా వీరిద్ధరిని శంకు శ్రీను, తన అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్