ఆ ఇష్యూతో జగన్ ఇమేజ్ డ్యామేజ్?

61చూసినవారు
ఆ ఇష్యూతో జగన్ ఇమేజ్ డ్యామేజ్?
ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తన సొంత చెల్లెలు తల్లి మీద కోర్టుకు వెళ్ళడంపైన పలు రకాలుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇది టీడీపీకి ఆయుధంగా మారుతోంది. ఈ నేపథ్యం నుంచి చూస్తే ఇది రాజకీయంగా కూడా జ‌గ‌న్‌ను ఇరకాటంలో పెట్టే ఆస్కారం ఉందని అంటున్నారు. అయితే సొంత తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల మీద్ జగన్ కోర్టుకు వెళ్ళడంతో ఆయన ఇమేజ్‌కి రాజకీయంగా ఇబ్బందులు వచ్చాయన్న కోణంలో వైసీపీలో చర్చ మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్