జగన్,పవన్ ఆ సీటుపై ఆరా..!

60చూసినవారు
జగన్,పవన్ ఆ సీటుపై ఆరా..!
హోరా హెరీ పోరు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో పేర్ని కుటుంబం నుంచి మూడో తరానికి చెందిన కిట్టు పోటీ చేసారు. పేర్ని కుటుంబం ఇక్కడ పోటీ చేయటం ఇది ఏడోసారి. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర నాలుగో సారి బరిలో నిలిచారు. ఈ సారి పేర్ని నాని తన తనయుడి విజయం కోసం ప్రచారం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మచిలీపట్నంలో పేర్ని ఫ్యామిలీ ఆ పార్టీకి ప్రత్యర్ధిగా ఉంటూ వచ్చింది. ఈ సారి తన తనయుడు పేర్ని కిట్టూని పొలిటికల్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్