AP: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. పిన్నెల్లితో పాటు పోలీసుల తరఫు వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. రేపు తీర్పు వెల్లడిస్తామని వెల్లడిచింది.