వైఎస్ వివేకా హత్యపై సీఎం
జగన్ స్పందించారు. ఈరోజు పులివెందుల బహిరంగ సభలో సీఎం
జగన్ మాట్లాడారు. చిన్నాన్నకు చంపింది ఎవరో.. ఎవరు పిలిస్తే అవినాష్ అక్కడికి వెళ్లారో జిల్లా ప్రజలకు తెలుసు. చిన్నాన్నకు రెండో భార్య, సంతానం ఉన్న మాట వాస్తవమా కాదా? ఈ ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాలి. అవినాష్ ఏ తప్పు చేయలేదు. అందుకే టికెట్ ఇచ్చాను. మా అందరికంటే చిన్నవాడైన అవినాష్ ను తెరమరుగు చేయాలని చూడటం చాలా దారుణం' అంటూ సీఎం
జగన్ ఫైర్ అయ్యారు