23న బాధితులకు జగన్ పరామర్శ

85చూసినవారు
23న బాధితులకు జగన్ పరామర్శ
మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 23న గుంటూరు, కడప జిల్లాల్లో పర్యటిస్తారని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. టీడీపీ కార్యకర్త దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన తెనాలికి చెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించాక బద్వేలులో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నారని తెలిపింది. అనంతరం జగన్ పులివెందుల వెళ్తారని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్