స్టాండ్ మార్చిన జగన్.. ద్వితీయ శ్రేణి క్యాడర్‌కు ప‌ద‌వులు

50చూసినవారు
స్టాండ్ మార్చిన జగన్.. ద్వితీయ శ్రేణి క్యాడర్‌కు ప‌ద‌వులు
రాజకీయాల్లో ప్రయోగాలు చేశారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ అధికారం కోల్పోయింది. ప్రతిపక్షానికి పరిమితమైన వేళ.. ఒక్కొక్కరూ పార్టీ మారుతున్నారు. పదవులు పొందిన వారు.. అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఎంత మంది పార్టీ మారినా పార్టీకి ఎలాంటి నష్టం లేదనే అర్దంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాయకులు పోతే మళ్లీ నాయకులు వస్తారని, పార్టీలో ఉండే ద్వితీయ శ్రేణి నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్