సీఎం చంద్రబాబు చేతికి టీటీడీ ఈవో నివేదిక

55చూసినవారు
సీఎం చంద్రబాబు చేతికి టీటీడీ ఈవో నివేదిక
సీఎం చంద్రబాబును టీటీడీ ఈవో శ్యామలరావు ఆదివారం కలిశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబుకు ఆయన పూర్తి స్థాయి నివేదికను సమర్పించారు. ఆగమ సలహా మండలి సూచనలను సీఎం చంద్రబాబుకు వివరించారు. నివేదిక పరిశీలించి లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

సంబంధిత పోస్ట్